Don't Miss!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గుజరాత్ డిప్యూటీ సీయెం : మహేష్ బాబుని కలిసిన కారణం ఏమిటో
మహేష్బాబు తాజా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మహేష్బాబుకు అభిమానులున్నారు. అయితే భాషతో సంబంధం లేకుండా మహేష్ను అభిమానించే వారున్నారని నిరూపించే సంఘటన ఇది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం.
రావడమే కాదు మహేష్తో ఫోటోలు కూడా దిగారు. షూటింగ్ జరుగుతున్న తీరును దర్శకుడు మురుగదాస్ను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో వచ్చి మహేష్ తో ముచ్చటించడం విశేషంగా భావిస్తున్నారు. రావడమే కాకుండా మహేష్తో ఫోటోలు కూడా దిగడం మరో చిత్రంగా చెప్పవచ్చు. గుజరాత్లో కూడా మహేష్కు ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ స్టామినా అలాంటిది మరి. గుజరాత్లో కూడా మహేష్కు ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.