Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...
హైదరాబాద్: సినీ పరిశ్రమకు పెద్ద సమస్యగా మారిన వాటిలో ప్రధానమైంది పైరసీ. సినిమా ఇలా రిలీజైన మరునాడే పైరసీ సీడీలు బయటకు వస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు పైరసీ సినిమా థియేటర్లలో జరిగేది.
కానీ తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' పైరసీ కేసులో సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమమ్
సినిమా
విషయానికొస్తే...
మే
29
న
విడుదలయిన
ప్రేమమ్
రికార్డు
స్థాయిలో
కలెక్షన్లు
సాధించింది.
ఈ
సినిమాలో
కేరళ
స్టార్స్
మమ్ముట్టి
,
మోహన్
లాల్
లాంటి
వారు
ఎవరూ
లేక
పోయినా
బాక్సాఫీసు
వద్ద
కాసులు
కురిపించింది.
జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వుతుంటారు. ఈ పరిణామాలను దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ మనసుకు హత్తుకునే చూపించారు.