Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లంచం: దొరికిపోయిన టాలీవుడ్ సెన్సార్ బోర్డు అధికారి (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు సినిమాలకు సెన్సార్ సర్టిపికెట్ జారీ చేసే అధికారి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ‘అందాల చందమామ' అనే సినిమా ‘యూ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారి శ్రీనివాసరావు రూ. లక్ష డిమాండ్ చేసారు. దీంతో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి సీబీఐని ఆశ్రయించారు.
నిర్మాత ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు టాలీవుడ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి నిర్మాత వద్ద నుండి శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెండ్ హాండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో సెన్సార్ బోర్డు అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందనే విషయం స్పష్టమవుతోంది.
మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్ లాల్ ప్రధాన పాత్రల్లో కె.ఎస్.మూర్తి దర్శకత్వంలో పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా 'అందాల చందమామ'. ఓ మహిళకు అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా దైర్యంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించామని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
అధికారి ఇతడే
నిర్మాత
నుండి
లంచం
తీసుకుంటూ
పట్టుబడిన
సెన్సార్
బోర్డు
రిజనల్
ఆఫీసర్
శ్రీనివాసరావు.
సిబీఐ అధికారులు
శ్రీనివాసరావును
రెడ్
హ్యాండెడ్
గా
పట్టుకున్న
సీబీఐ
అధికారులు.
శ్రీనివాసరావు
కార్యాలయం
బయట
సెన్సార్
బోర్డు
అధికారి
శ్రీనివాసరావు
బోర్డు.
కార్యాలయం
హైదరాబాదులోని
సెన్సార్
బోర్డు
కార్యాలయం