Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కమల్ హాసన్ ట్విట్టర్లో చేరారు, ఆయన తొలి ట్వీట్ ఇదే..
హైదరాబాద్: సౌతిండియాలోనే కాదు... ఇండియన్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు కమల్ హాసన్. దశాబాద్దాలు ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జనవరి 26 సందర్భంగా కమల్ హాసన్ అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఇకపై అభిమానులతో టచ్ లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ ఖాతా తెరిచిన 14 గంటల్లోనే ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 30వేలకు చేరింది. కమల్ హాసన్ చేసిన తొలి ట్వీట్ ఇదే...
India's
freedom
struggle
remains
unique
even
today.
Respecting
it
is
d
only
way
to
keep
it
&
set
new
world
standards
https://t.co/sj0vQC4RaL
—
Kamal
Haasan
(@ikamalhaasan)
January
26,
2016
కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే...ఆయన నటించిన ‘చీకటి రాజ్యం' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. ఇక కమల్ నటించిన ‘విశ్వరూపం-2' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుత ఆయన రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఆట' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా తెరకెక్కుతోంది.