Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమిళ రైజింగ్ స్టార్ తో మన సూపర్ స్టార్
చెన్నై : మహేష్ బాబు ప్రసతుతం మధురైలో కొరటాల శివ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రస్తుతం తమిళంలో వరుస హిట్స్ అందుకుంటున్న రైజింగ్ స్టార్ శివ కార్తికేయన్ కలిసారు. మదురై లో మహేష్ బాబు షూట్ చేస్తున్న సెట్స్ ని విజిట్ చేసాడు. ఆ సమయంలో వీరిద్దరూ దిగిన ఫోటో ఇది. ఇంతకీ ఈ స్టార్స్ ఇద్దరు కలిసి ఏమి మాట్లాడుకున్నారు.? అనేది సస్పెన్స్. అలాగే వీరి సినిమాల్లో గెస్ట్ గా ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముందు ఇక్కడ వీరిద్దరూ కలిసిన ఫొటో చూడండి.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
ప్రస్తుతం
ఈ
చిత్రం
షూటింగ్
రెగ్యులర్
గా
జరుగుతోంది.
అందుతున్న
సమాచారాన్ని
బట్టి
ఈ
చిత్రం
ఫస్ట్
లుక్
ని
ఫిబ్రవరి
17
న
మహా
శివరాత్రి
పూట
విడుదల
చేయాలని
నిర్ణయించినట్లు
సమాచారం.
అంటే
ఆ
రోజు
అభిమానుల
ఆనందం
ఏ
రేంజిలో
ఉంటుంమదో
ఊహించండి.
ఈ
చిత్రానికి
శ్రీమంతుడు
అనే
టైటిల్
ప్రచారంలో
ఉంది.
నిర్మాత,దర్శకుడు
ఇప్పటివరకూ
ఏ
టైటిలూ
ప్రకటించలేదు.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.
అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.
మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.