Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హుధూద్: టీవీ స్టార్ల చారిటీ క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణం అయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బాధితులను ఆదుకునేందుకు సినిమా, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులంతా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టీవీ స్టార్లు హైదరాబాద్లో చారిటీ మ్యాచ్ నిర్వహించారు. నిధుల సేకరణలో భాగంగా ఈ చారిటీ మ్యాచ్ నిర్వహించారు.
త్వరలో
టాలీవుడ్
మెగా
ఈవెంట్
హుధూత్
తుఫాన్
బాధితులకు
సహాయం
అందించడమే
లక్ష్యంగా
తెలుగు
సినీ
పరిశ్రమకు
చెందిన
ప్రముఖలంతా
కలిసి
మెగా
ఈ
వెంటుకు
ప్లాన్
చేస్తున్నారు.
నవంబర్
9న
నిర్వహించే
ఈ
కార్యక్రమం
ద్వారా
దాదాపు
రూ.
10
కోట్ల
నిధులు
సేకరించాలని
లక్ష్యంగా
పెట్టుకున్నారు.
ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 13 గంటల పాటు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇందుకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను వేదికగా ఎంచుకున్నారు. ఈ మెగా ఈ వెంటులో టాలీవుడ్ స్టార్స్ డాన్స్ ఈ వెంట్స్, కామెడీ షో, ఇతర కల్చరర్ ఫ్రొగ్రామ్స్ ఉండనున్నాయి.
పరిశ్రమ మొత్తం కలిసి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం కావడంతో టాలీవుడ్కి చెందిన స్టార్స్ అంతా హాజరవుతారని తెలుస్తోంది. ఈ మెగా ఈవెంటుకు సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్తో ఇతర పరిశ్రమల స్టార్స్ కూడా హాజరు కాబోతున్నారు. టికెట్స్, డొనేషన్స్ రూపంలో నిధులు సమకూర్చాలని ప్లాన్ చేస్తున్నారు. ‘వి లవ్ వైజాగ్' పేరుతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మెగా ఈ వెంటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.