Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మామయ్య మెగాస్టార్పై ఉపాసన కామెంట్స్.. ఏమన్నారంటే..
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో కార్యక్రమం స్టార్ మాటీవీలో సోమవారం (ఫిబ్రవరి 13) నుంచి ప్రసారం అవుతున్నది.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజగా మరో అవతారమెత్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో టెలివిజన్ హోస్ట్గా కనిపించారు. తాజాగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో కార్యక్రమం స్టార్ మాటీవీలో సోమవారం (ఫిబ్రవరి 13) నుంచి ప్రసారం అవుతున్నది. ఈ షోలో కనిపించిన చిరంజీవిపై కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని సోమవారం రాత్రి ట్విట్టర్లో స్పందించారు. ఆ షోలో కనిపించిన చిరంజీవి చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు.
Guess what I came across while flipping channels a few min ago?Mamaya hosting the Telugu version of Kaun banega crorepati👏🏻👍🏻 glued to TV pic.twitter.com/SFYMX8Z6X3
— Upasana Kamineni (@upasanakonidela) February 13, 2017
'కొద్ది నిమిషాల క్రితం చానెళ్లు మారుస్తూ మాటీవీ చూశాను. ఆ సందర్భంగా మామయ్య కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీకి అత్తుకుపోయి చూశాను' అని ఉపాసన ట్వీట్ చేశారు. చిరంజీవి నిర్వహించిన ఈ కార్యక్రమంపై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.