Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డబ్బులు లేక కాలినడకనే ఆఫీసులకు... పీకల్లోతు కష్టాలపై పెదవి విప్పిన రాజ్పాల్
సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం అది పెద్ద సవాలే అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతిభ ఉన్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారు చాలా తక్కువగా ఉంటారు. అంతేకాకుండా సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కెరీర్ సాగడం మరో సవాల్ అని చెప్పవచ్చు. స్టార్ యాక్టర్గా బాలీవుడ్లో పేరు సంపాదించుకొన్నప్పటికీ.. తాజా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడిస్తూ...
బ్యూటీఫుల్ మీనా.. నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం
రాంగోపాల్ వర్మ సపోర్ట్తో
నటుడు రాజ్పాల్ యాదవ్ తొలుత దిల్ క్యా కరే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చి పోత్సహించాడు. మస్త్, షూల్, జంగల్, కంపెనీ లాంటి చిత్రాలతో తన ప్రతిభను చాటుకొన్నారు. దాంతో బాలీవుడ్లో కెరీర్ జువ్వుమని సాగిపోయింది.
తాజాగా హంగామా 2లో
ప్రస్తుతం
ప్రముఖ
దర్శకుడు
ప్రియదర్శన్
డైరెక్షన్లో
హంగామా
2
చిత్రంలో
నటిస్తున్నారు.
ఈ
చిత్రంలో
అక్షయ్
ఖన్నా,
అఫ్దాబ్
శివదాని,
రిమిసేన్,
పరేష్
రావెల్
తదితరులు
నటించారు.
ఈ
సినిమా
ప్రమోషన్
కార్యక్రమాలు
జోరుగా
సాగుతున్నాయి.
ఈ
సందర్భంగా
ప్రియదర్శన్
మాట్లాడుతూ..
నేను
ఇంటెలిజెంట్
ప్రేక్షకుల
కోసం
సినిమాలు
తీయను.
ఇంటిల్లిపాది
నవ్వుకునే
విధంగా
సాధారణ
ప్రేక్షకుల
కోసం
సినిమా
తీస్తానని
వెల్లడించారు.
2018లో పీకల్లోతు కష్టాల్లో
ఇక
హంగామా
2
సినిమా
ప్రమోషన్లో
పాల్గొన్న
రాజ్పాల్
యాదవ్
2018లో
పీకల్లోతు
ఆర్థిక
కష్టాల్లో
కూరుకుపోయిన
విషయం
గురించి
చెబుతూ
ఎమోషనల్
అయ్యారు.
అవకాశాలు
లేక
అనేక
సమస్యల్లో
ఉంటే
చాలా
మంది
ఆదుకొన్నారు.
అలాంటి
సహకారం
లేకపోతే
మీ
ముందు
ఉండేవాడిని
కాదు.
కష్టాల్లో
ఉన్నప్పుడు
బాలీవుడ్లో
అందరూ
ఆదుకొన్నారు
అని
రాజ్పాల్
యాదవ్
తెలిపారు.
నటుడు కావాలని ముంబైలో అడుగుపెట్టినప్పుడు
తన
కష్టాల
గురించి
మాట్లాడుతూ..
కేవలం
ఇప్పుడే
కాదు..
యాక్టర్
కావాలని
ముంబైకి
వచ్చినప్పుడు..
నాకు
నగరం
గురించి
ఏమీ
తెలియదు.
బోరివాలి
ప్రాంతానికి
చేరుకోవడానికి
షేర్
ఆటోలో
వచ్చే
వాడిని.
కొన్నిసార్లు
డబ్బులు
లేని
సమయంలో
జుహు,
లోఖండ్వాలా,
ఆదర్శ్
నగర్,
గోరేగావ్
లాంటి
ప్రాంతాలకు
నడచుకొంటూ
వెళ్లేవాడిని
అని
రాజ్పాల్
యాదవ్
తెలిపారు.
కాలినడకతోనే ఆఫీసులకు
బాలీవుడ్
ఆఫర్ల
కోసం
చాలా
ఆఫీసులకు
కాలినడకనే
వెళ్లాను.
చేతిలో
ఫోటోలు
పట్టుకొని
నా
గురించి
చెప్పుకొన్నారు.
అదొక
మిషన్లా
గడించింది.
అలాంటి
పని
అంత
సులభమైంది
కాదు.
జీవితమనేది
ఎన్నో
పరీక్షలను
పెడుతుంది.
వాటిని
తట్టుకొని
నిలబడాల్సిన
పరిస్థితులను
మనం
కల్పించుకోవాలి
అంటూ
రాజ్పాల్
యాదవ్
తెలిపారు.