Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫ్రెండ్స్ పోరుకు తలవొగ్గిన ఐశ్వర్యరాయ్.. లేటైనా లేటేస్టుగా!
లేటైనా లేటేస్టుగా అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ సోషల్ మీడియా వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు అవుతున్నందన్న అంతకుముందే ఇన్స్టాగ్రామ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మే 17న బాలీవుడ్ సినీ దేవతలు సోనమ్ కపూర్, దీపికా పదుకొన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మే 11న ఇన్స్టాగ్రామ్లోకి ఐశ్వర్య అడుగుపెట్టడానికి ముహుర్తం ఖారారైనట్టు తెలుస్తున్నది.
బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఐశ్వర్యరాయ్కి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. వారందరికీ దగ్గరయ్యేందుకు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బచ్చన్ పరివార్ నుంచి అభిషేక్, అమితాబ్ బచ్చన్లో సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు.
సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకొని త్వరలోనే ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించనున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా లాంటి స్నేహితులు సోషల్ మీడియాలోకి రావాలని పోరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు.