Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కేబీసీపై కేసు.. అసలేం జరిగిందంటే..
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ 12)పై కేసు నమోదైంది. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ఎపిసోడ్లో అడిగిన ఓ వివాదాస్పద ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్నోలో కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, అంతేకాకుండా కుల వివక్ష, అస్పృశ్యత అంశాల విషయంలో మనుసృతిని గురించి బీఆర్ అంబేద్కర్ ఖండించారు అని అమితాబ్ చెప్పడం వివాదంగా మారింది
కేబీసీ 12 ఎపిసోడ్లో రూ.640,000 ప్రశ్నగా.. 1927 డిసెంబర్ 25 తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అతని అనుచరులు ఏ పుస్తకాన్ని దహనం చేశారు అని అడిగారు. ఆ ప్రశ్నకు a) విష్ణు పురాణం b) భగవద్గీత, c) రుగ్వేదం, d) మనుస్మృతి సమాధానాలు ఇచ్చారు.
ఈ ప్రశ్న హిందువులు మనోభావాలను కించపరిచే విధంగా ఉంది. వామపక్షాల ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. కమ్యునిస్టులు తమ ప్రణాళిక ప్రకాశం చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.