Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దీపిక పదుకోన్ పిరికిదానిలా పారిపోయింది.. ట్రోల్స్కు షాకిస్తూ డైరీని బయటపెట్టిన బ్యూటీ
కొత్త సంవత్సరం ఆరంభానికి ముందు అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్కు గట్టిగా షాకిచ్చింది. ఇప్పటి వరకు తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోస్టులను అన్నీ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. హ్యాపీ న్యూయర్ రోజున అభిమానులకు ఆడియో ఫైల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. నాలోని భావాలు, ఆలోచనలను ఆడియో డైరీ ద్వారా పంచుకోవాలనుకొంటున్నాను అని దీపిక పేర్కొన్నారు.
నా ఆడియో డైరీ వినడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి స్వాగతం. నా ఆలోచనలు, ఫీలింగ్స్ను రికార్డు చేశాను. 2020 సంవత్సరంలో అనిశ్చితి ఎంత బాధించిందనే విషయం మీ అందరికి తెలుసు. అయితే కొత్త ఆశలు, ఆశయాలతో మీముందుకు ఉన్నందుకు గ్యాటిట్యూడ్ను తెలియజేస్తున్నాను. 2021 సంవత్సరం ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నాను అని దీపిక పదుకోన్ పేర్కొన్నారు.

సంవత్సరం ముగింపున డిసెంబర్ 31వ తేదీన దీపిక పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోని పోస్టులను డిలీట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె సోషల్ మీడియా నుంచి పిరికి దాని మాదిరిగా పారిపోయిందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈక్రమంలోనే ఆమె ఆడియో డైరీని రిలీజ్ చేసి ట్రోల్స్కు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.