Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఒళ్ళో ఎంత బాగా కూర్చో బెట్టుకుందో.. జాన్వీ, ఇషాన్ మధ్య ఏదో జరుగుతోందిగా!
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్. బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ ఈ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కూడా ఈ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. దీనితో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. తాజగా జాన్వీ, ఇషాన్ కి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాన్వీ కపూర్ ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉంటె జాన్వీ నవ్వుతో అతడిని ఒళ్ళోకి తీసుకుని ఉండడం ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోతో వీరి మధ్య ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. తొలి చిత్రం కూడా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే వీరి మధ్య ఎఫైర్ మొదలైందా అని చర్చించుకుంటున్నారు. దఢక్ మూవీ సెట్ లోనే జాన్వీ ఒళ్ళో ఇషాన్ కూర్చోవడం విశేషం.