Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒళ్ళో ఎంత బాగా కూర్చో బెట్టుకుందో.. జాన్వీ, ఇషాన్ మధ్య ఏదో జరుగుతోందిగా!
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్. బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ ఈ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కూడా ఈ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. దీనితో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. తాజగా జాన్వీ, ఇషాన్ కి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాన్వీ కపూర్ ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉంటె జాన్వీ నవ్వుతో అతడిని ఒళ్ళోకి తీసుకుని ఉండడం ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోతో వీరి మధ్య ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. తొలి చిత్రం కూడా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే వీరి మధ్య ఎఫైర్ మొదలైందా అని చర్చించుకుంటున్నారు. దఢక్ మూవీ సెట్ లోనే జాన్వీ ఒళ్ళో ఇషాన్ కూర్చోవడం విశేషం.