Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఎర్రటి బికినీలో కరీనా హాట్హాట్గా.. సైఫ్తో కలిసి రొమాంటిక్గా!
Recommended Video
బాలీవుడ్ హీరో, హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఫ్యామిలీ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరి వెంట కుమారుడు తైమూర్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ కేము, వారి కూతురు ఇనాయా నౌమీ కేము కూడా ఉన్నారు. సుందరమైన దీవిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. ఫ్యామిలీ వెకేషన్కు సంబంధించిన హాట్ ఫోటోలను సోహా అలీఖాన్ షేర్ చేశారు.
ఎరుపు బికినీలో కరీనా
స్విమ్మింగ్ పూల్లో ఎరుపు రంగు బికినీలో కరీనా హాట్గా కనిపించింది. సైఫ్, కునాల్, సోహా, తైమూర్, ఇనాయా అందరు కలిసి జలకాలాడుతూ కనిపించారు. విలాసవంతమైన రిసార్టులో వెకేషన్ టైమ్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు.
తైమూరు ఆడుకొంటుండగా
తైమూరు, ఇనాయా అడుకొంటుండగా కరీనా, కునాల్ ఉన్న ఫొటోను సోహా అలీఖాన్ షేర్ చేశారు. తైమూర్, ఇనాయా పెన్సిల్స్తో ఆడుకొంటూ కనిపించారు. ఆనందంతో రంగుల్లో తేలిపోతున్నాను. ఎంత చక్కగా ఆడుకొంటున్నారు అని ఆమె కాప్షన్ పెట్టింది.
సైఫ్ ఖాన్, కరీనా హాట్హాట్గా
అన్నయ్య సైఫ్, వదిన కరీనాలు హాట్హాట్గా ఉన్న ఫొటోను కూడా సోహా పోస్టు చేసింది. హాట్హాట్గా కనిపిస్తున్న జంటను మిస్ కాకూడదనే ఉద్దేశంతో సోహా పోస్ట్ చేసి ఉండవచ్చు అనే కామెంట్ వినిపిస్తున్నది.
సైఫ్తో ఎంజాయ్ చేస్తూ కరీనా
కరీనా, సైఫ్ సముద్ర జలాల్లో విహరిస్తున్న ఫొటోను కూడా కరీనా కపూర్ అభిమానులు షేర్ చేశారు. హెడ్ఫోన్స్ పెట్టుకొని సైఫ్ ఎంజాయ్ చేస్తుండగా, ఆయన పక్కన కరీనా, తైమూర్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
తఖ్త్ చిత్రంలో కరీనా కపూర్
ఇక కరీన్ కపూర్ తఖ్త్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని భారీ రేంజ్లో కరణ్ జోహర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనాతోపాటు రణ్వీర్ సింగ్, అలియా భట్, వికీ కౌశల్, జాహ్నవి కపూర్, భూమి పండేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2020లో రిలీజ్ కానున్నది.
సెక్రెడ్ గేమ్స్ సీజన్ 2లో
నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న సెక్రేడ్ గేమ్స్ సెకండ్ సీజన్ కోసం సైఫ్ అలీఖాన్ సిద్ధమవుతున్నారు. అలాగే గౌరవ్ కే చావ్లా రూపొందించే బజార్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం 2018లో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో చిత్రంగద సింగ్, రాధికా ఆప్టే, రోహన్ మెహ్రా నటిస్తున్నారు.