Just In
- 43 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్ప్యాక్తో అతను.. హాట్ హాట్గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బూతు సినిమా సంచలనం.. కాసుల పంట పండిస్తున్న ఏడు చేపల కథ
అడల్ట్ కంటెంట్ సినిమాలు చూడటం పట్ల బాగా ఆసక్తి చేపుతున్నారు నేటితరం ప్రేక్షకులు. అందుకే అడల్ట్ కంటెంట్ తో వచ్చే సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల పంట పండించింది ఏడు చేపల కథ సినిమా. ఈ రోజుల్లో బూతు బొమ్మలకు మార్కెట్లో మాంచి గిరాకీ ఉందని నిరూపిస్తూ బ్రేక్ ఈవెన్ దాటేసింది.
పక్కా అడల్ట్ కంటెంట్తో వస్తున్నామని ముందుగానే చెప్పిన 'ఏడు చేపల కథ' చిత్ర యూనిట్ కమర్షియల్గా క్లిక్ అయ్యింది. A సర్టిఫికేట్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు తొలి రోజే ఈ సినిమాకు నీరాజనం పలికారు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మొదటి వీకెండ్ లోనే చాలా వరకు ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టి కాసులు పిండేసింది 'ఏడు చేపల కథ'.

భారీ ఎత్తున దాదాపు భారీగా 500 స్క్రీన్స్పై విడుదల చేయబడిన 'ఏడు చేపల కథ' మూవీ తొలి రోజే 1.9 కోట్లు కొల్లగొట్టి.. అదే రన్ కొనసాగించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా సినిమా 8 రోజులు పూర్తయ్యే సరికి 2.3 కోట్ల షేర్ అందుకుని సంచలనం సృష్టించింది, ఇక వరల్డ్ వైడ్గా 1.7 కోట్లకు అమ్మగా సినిమా 2.4 కోట్ల రేంజ్ షేర్ అందుకొని సక్సెస్ ఫుల్గా బ్రేక్ ఈవెన్ దాటేసింది. నిర్మాతలు సేఫ్ జోన్లో పడిన నిర్మాతలు ఇక ముందు లాభాల బాటలో వెళ్తామని ఖుషీ అవుతున్నారు.