Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ సినిమానే నెం.1, టాప్ 5 సినిమాల లిస్ట్!(పిక్చర్స్)
ముంబై : నిన్న మొన్నటి వరకు నెం.1 మూవీగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' మూవీ తాజాగా విడుదలైన 'చెన్నై ఎక్స్ప్రెస్' దెబ్బకి రెండో స్థానానికి దిగజారింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం చెన్నైఎక్స్ ప్రెస్ రూ. 203 కోట్ల వసూలు చేసి నెం.1 స్థానానికి చేరుకుంది. కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. నాలుగేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ వివరాలను స్వయంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులే వెల్లడించారు.
గతంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన '3 ఇడియట్స్' రూ. 202 కోట్లతో నెం.1 స్థానంలో ఉండేది. చాలా కాలంగా ఆ రికార్డును ఎవరూ చేరుకోలేక పోయారు. ఇన్నేళ్లకు మళ్లీ షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం ఆ రికార్డును అధిగమించింది.
షారుక్ ఖాన్, దీపిక పదుకొనె జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొత్తం సౌతిండియా నేపథ్యంతో సౌతిండియా బాక్సాఫీసు వద్ద కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి.
చెన్నై ఎక్స్ ప్రెస్
షారుక్-దీపిక
జంటగా
రోహిత్
శెట్టి
దర్శకత్వంలో
రూపొందిన
చెన్నై
ఎక్స్
ప్రెస్
చిత్రం
రూ.
203
కోట్లు
వసూళ్లు
సాధించి
భారతీయ
సినీ
పరిశ్రమలో
అత్యధికంగా
వసూళ్లు
సాధించిన
చిత్రంగా
రికార్డుల
కెక్కింది.
మరి
ఈ
సినిమాను
భవిష్యత్లో
ఎవరు
అధిగమిస్తారో
చూడాలి.
‘3 ఇడియట్స్'
అమీర్
ఖాన్,
మాధవన్,
శర్మాన్
జోషి,
కరీనా
కపూర్
ముఖ్య
పాత్రల్లో
రాజ్
కుమార్
హిరానీ
దర్శకత్వంలో
రూపొందిన
‘3
ఇడియట్స్'
చిత్రం
2009లో
విడుదలై
రూ.
202
కోట్ల
వసూళ్లు
సాధించింది.
అప్పటి
నుంచి
ఈ
చిత్రం
నెం.1
స్థానంలో
కొనసాగుతోంది.
చెన్నై
ఎక్స్
ప్రెస్
సినిమా
రాకతో
3
ఇడియట్స్
2వ
స్థానంలోకి
దిగజారింది.
ఏక్ థా టైగర్
సల్మాన్
ఖాన్-కత్రినా
కైఫ్
జంటగా
కబీర్
ఖాన్
దర్వకత్వంలో
రూపొందిన
‘ఏక్
థా
టైగర్'
చిత్రం
2012లో
విడుదలై
రూ.
185
కోట్లు
వసూలు
చేసింది.
ఈచిత్రం
ప్రస్తుతం
3వ
స్థానంలో
కొనసాగుతోంది.
యే జవానీ హై దివానీ
రణబీర్
కపూర్-దీపిక
పదుకొనె
జంటగా
అయాన్
ముఖర్జీ
దర్శకత్వంలో
రూపొందిన
చిత్రం
‘యే
జవానీ
హై
దివానీ'.
2013
మే
31న
విడుదలైన
ఈ
చిత్రం
రూ.
179
కోట్లు
వసూలు
చేసి
4వ
స్థానంలో
నిలిచింది.
దబాంగ్-2
సల్మాన్
ఖాన్
నటించిన
సూపర్
హిట్
మూవీ
‘దబాంగ్'
చిత్రానికి
సీక్వెల్
గా
తెరకెక్కిన
చిత్రం
‘దబాంగ్-2'.
అర్భాజ్
ఖాన్
దర్శకత్వం
వహించిన
ఈచిత్రం
రూ.
150
కోట్ల
వసూళ్లతో
5వ
స్థానంలో
కొనసాగుతోంది.