twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుత ఫంక్షన్ సింగపూర్ లో ఎందుకు???

    By Staff
    |

    అర్థ సెంచరీని పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తేజ్ తొట్టతొలి సినిమా చిరుత 50 రోజుల ఫంక్షన్ ను భారీ ఎత్తున జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉత్సవం మాత్రం భారత్ లో జరపడంలేదు. సింగపూర్ లోని ప్లాజా థియేటర్ లో జరుపనున్నారు. ఒక తెలుగు సినిమా అర్థ శతదినోత్సవాన్ని సింగపూర్ లో జరపడం ఇదే మొదటిసారిట. రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులు భారత్ లో ఉండగా ఫంక్షన్ మాత్రం సింగపూర్ లో జరపడంలోని ఆంతర్యం ఏమిటో ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X