Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
'రోబో' కోసం 'డాన్ శీను' నిర్మాతకు నాలుగు లక్షలు ఇచ్చి...
డాన్ శీను చిత్రం నిర్మాతకు తాజాగా నాలుగు లక్షలు ఇచ్చి జెమినీ ఫిలిమ్స్ వారు ధియోటర్ కోసం సెటిల్మెంట్ చేసుకున్నారని సమాచారం. దిల్ రాజు...బృందావనం చిత్రం కోసం బ్లాక్ చేసి ఉంచటం, మరికొన్ని ఖలేజా కోసం ధియోటర్స్ ని బుక్ చేసి ఉంచటంతో రోబోకు ధియోటర్స్ సమస్య ఎదురైంది. అందులోనూ తెలుగు నిర్మాత కన్నారావుకి బిజెనెస్ అనుభవం లేకపోవటం కూడా దెబ్బ తీసింది. దాంతో సన్ నెట్ వర్క్ వారి సూచన మేరకు నైజాం ఏరియాను తీసుకున్న జెమినీ ఫిల్మ్ వారు వారిపై ధియోటర్స్ భాద్యత పడింది. ఆర్టిసీ క్రాస్ రోడ్ లో మెయిన్ ధియోటర్ కోసం ...జెమినీ వారు ట్రై చేసారు. అందులో భాగంగా అక్కడ ఓడియన్ ధియోటర్ లో ఆడుతున్న డాన్ శీను ని తీసి వేరే ధియోటర్ కి షిప్ట్ చేయమన్నారు. వారు ఒప్పుకోకపోవటంతో నాలుగులక్షలు పే చేసి సమస్యను సాల్వ్ చేసుకున్నారని ట్రేడ్ లో వినపడుతోంది. ఇక రోబో చిత్రం ఈ రోజు ప్రపంచమంతటా రిలీజ్ అవుతోంది.