పవన్ కళ్యాణ్ "జల్సా" పై కనకవర్షం

ఈ సినిమా మార్చి 28న ఇండీయాలోను ఇతర దేశాల్లోనూ విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ డబ్బు విరజిమ్మి ఈ సినిమా తీశారు. త్రివిక్రం శ్రీనివాస్ కథ, దర్శకత్వం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. సినిమాలో పవన్ టేస్ట్ కు తగిన 9 పాటలు ఉండడం మరో ప్లస్. ఈ సినిమా "ఖుషీ"ని మించిపోతుందని అంచనా వేసుకున్న బయ్యర్లు అల్లు అరవింద్ పై ఇప్పటికే కొంత కనక వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











