Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాణా సినిమా ఫ్లాఫ్..ప్రభాస్ సినిమా హిట్ (ట్రేడ్ టాక్)
ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్ లో దశరథ్ రూపొందించిన 'మిస్టర్ పర్ఫెక్ట్" చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దిల్"రాజు నిర్మించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత హిట్ గా సెటిలైంది. దానికి తోడు దిల్ రాజు మొదలెట్టిన పబ్లిసిటి సినిమాకు కొంత అంచనాలను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి. ఇక ఈ చిత్రంతో పాటు బాలాదిత్య, రూపాశ్రీ జంటగా వివివి సత్యనారాయణ దర్శకత్వంలో లక్ష్మీనారాయణ డొల్లా నిర్మించిన 'నిన్ను చేరాలని" కూడా విడుదలయింది. అయితే బాలాదిత్య హీరోగా చేసిన 'నిన్ను చేరాలని" చిత్రం మాత్రం ప్రేక్షకులను చేరలేకపోయింది. ఈ రెండు చిత్రాలతో పాటు మరో బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్" ప్రేక్షకుల ముందుకొచ్చింది. లీడర్ తో తెలుగు తెరకు పరిచయమైన రాణా హీరోగా చేసిన ఈ ధ్రిల్లర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలకపోయింది. నెగిటివ్ రివ్యూలతో, మౌత్ టాక్ తో మొదటి రెండు రోజులకే ధియోటర్స్ ఖాళీ అయ్యాయి. దీపికా పదుకోని ఐటం సాంగ్ కూడా సినిమాను ఏ మాత్రం నిలబెట్టలేకపోయింది.