Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరు పొలిటికల్ ఎఫెక్ట్ చిరుతపై?
యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న 'మగధీర" విడుదలైన వెంటనే, రామ్ చరణ్ తో మళ్లీ తమ స్వంత సంస్థ అంజనా ప్రొడక్షన్ ద్వారా మూడవ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అధిక శాతం అమెరికాలో జరుపుకోనుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన హీరోయిన్గా జెనీలియా ఎంపికైంది. ఇక ఈ చిత్రం తర్వాతి చిత్రం మళ్లీ గీతా ఆర్ట్సలోనే నిర్మాణం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించే అయిదో చిత్రానికి శ్రీను వైట్లను దర్శకుడిగా ఇప్పటికే ఎంపిక చేసారని, బ్యానర్ను త్వరలోనే నిర్ణయి స్తారని సమాచారం అందు తోంది. దీని తర్వాత చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మించను న్నారని తెలుస్తోంది.