Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'గుడుగుడు గుంజం’ మధ్య వయసు ప్రేమాయణం
ప్రపంచ వ్యాప్తంగా నవ్వులను పూయించిన రాజేంద్రప్రసాద్ సినిమా క్విక్ గన్ మురగన్ తర్వాత ఇప్పుడు రాజేంద్రప్రసాద్, సితార, కస్తూరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గుడుగుడు గుంజం" వీరు ధ్వైత్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత వి.రవికుమార్ రెడ్డి. రాజేంద్ర ప్రాసాద్ సరసన అర్తిపురి మరియు రితిమ, ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను రీసెంట్ గా రాజేంద్రప్రసాద్ మీద రామోజీ ఫిల్మ్ సిటిలో చిత్రీకరించారు. ఈ చిత్రం పతాక సన్నివేశాలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మధ్య వయసులో ఉన్న వ్యక్తతీ ప్రేమాయణమే ఈ చిత్ర కథ. రాజేంద్రప్రసాద్ నటన మరోసారి ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తుంది. ఆద్యంతం సరదాగా సాగిపోతుంది. వచ్చే నెలలో ఓ పాటను నెట్ ద్వారా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రం ద్వాదా నవదీప్ సోదరుడు పార్థు చిత్రసీమకు పరిచయమౌతున్నారు. మరో విశేషమేటంటే డైరెక్టరే ఈ సినిమాకి మ్యూజిక్ ను కంపోజ్ చేశారు. ఈ నవంబర్ 14న ఆడియోను విడుదల చేసి డిసెంబర్ లో సినిమా విడుదలకు సిద్దంచేస్తున్నామన్నారు.