Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రొమాన్స్’ కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ :ఈరోజుల్లో' టీమ్ రూపొందించిన తాజా సినిమా 'రొమాన్స్'. 'ఎవ్వెరిబడి నీడ్స్' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్ హీరో. డింపుల్, మానస హీరోయిన్స్. 'డార్లింగ్' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్-మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఇటీవల చిత్రం రిలీజ్ చేశారు. చిత్రం మరీ నాశిరకంగా ఉండటంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ తెచ్చుకోకపోయినా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సంపాదించింది.
ఇక
ఈ
చిత్రం
నైజాం
రైట్స్
ని
రవితేజ
తో
కృష్ణ
చిత్రం
తీసిన
కాశి
విశ్వనాధం
...ఎనభై
లక్షలు
చెల్లించి
తీసుకున్నారు.
ఆయన
ఈ
చిత్రం
కలెక్షన్స్
తో
చాలా
సంతృప్తిగా
ఉన్నట్లు
తెలియచేసారు.
మొదటి
మూడు
రోజుల్లోనే
తమ
షేర్
80
లక్షలు
వెనక్కి
తీసుకు
వ్చిచందని
అన్నారు.
అలాగే
ఈ
చిత్రం
ఇలాగే
రన్
అయితే
కోటి
డభై
లక్షలు
వరకూ
వసూలు
చేస్తుందని
నమ్మకం
వెల్లబుచ్చారు.
యూనిట్
కష్టపడి
తీసిన
ఈ
చిత్రం
ప్రేక్షకులకు
బాగా
నచ్చుతోందని
అన్నారు.
నైజాం విషయం ప్రక్కన పెడితే.. మిగతా ఏరియాల్లో ఎక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఈ చిత్రానికి లేవని తెలుస్తోంది. బంద్ ప్రభావం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోవటమే ఎవరినీ ఎట్రాక్ట్ చేయకపోవటానికి కారణమని ఇండస్ట్రీ పీపుల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మితమైంది. హైదరాబాద్ లోనే 54 థియోటర్స్ లో ఈ చిత్రం భారిగా విడుదలైంది. అలాగే...ఈ చిత్రానికి మారుతి చాలా ఎగ్రిసివ్ గా ప్రమేషన్ చేసారు.