Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
SVP 18 Days Collections: మహేశ్కు కలిసొచ్చిన సండే.. 18వ రోజు భారీగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే కమర్షియల్ హీరోగా పేరొందిన అతడు.. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్ల మీద హిట్లను కొడుతూ సూపర్ డూపర్ ఫామ్తో కనిపిస్తున్నాడు.
ఈ జోష్తోనే ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు దక్కాయి. అయితే, క్రమంగా వసూళ్లు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో 18వ రోజైన ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!
సర్కారు వారి పాటతో మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో సముద్రఖని విలన్ పాత్రను చేశారు.
శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ట్రీట్: అలా అందాలను చూపిస్తూ ఘాటుగా!
సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
సోషల్
మెసేజ్తో
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
రూపొందిన
‘సర్కారు
వారి
పాట'
మూవీపై
ఆరంభం
నుంచే
భారీ
అంచనాలు
ఏర్పడ్డాయి.
దీంతో
ఈ
సినిమా
థియేట్రికల్
హక్కులకు
అన్ని
ప్రాంతాల్లోనూ
పోటీ
ఏర్పడింది.
ఇలాంటి
పరిస్థితుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
అన్ని
ఏరియాలను
కలుపుకుని
ఈ
సినిమాకు
రూ.
120
కోట్లు
థియేట్రికల్
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
తెలిపాయి.
18వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
‘సర్కారు
వారి
పాట'కు
18వ
రోజు
ఆంధ్రా,
తెలంగాణలో
కలెక్షన్లు
భారీగా
పెరిగాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
30
లక్షలు,
సీడెడ్లో
రూ.
13
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
14
లక్షలు,
ఈస్ట్లో
రూ.
9
లక్షలు,
వెస్ట్లో
రూ.
4
లక్షలు,
గుంటూరులో
రూ.
2
లక్షలు,
కృష్ణాలో
రూ.
4
లక్షలు,
నెల్లూరులో
రూ.
3
లక్షలతో
కలిపి
ఆదివారం
రూ.
79
లక్షలు
షేర్,
రూ.
1.30
కోట్లు
గ్రాస్
రాబట్టింది.
అనుష్క
శర్మ
ఎద
అందాల
ఆరబోత:
తల్లైనా
తగ్గకుండా..
కోహ్లీ
భార్యను
ఇలా
చూశారంటే!
18 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
ఏపీ,
తెలంగాణలో
18
రోజులకు
కలిపి
‘సర్కారు
వారి
పాట'
బాగా
రాబట్టింది.
ఫలితంగా
నైజాంలో
రూ.
33.28
కోట్లు,
సీడెడ్లో
రూ.
11.53
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
12.48
కోట్లు,
ఈస్ట్లో
రూ.
8.48
కోట్లు,
వెస్ట్లో
రూ.
5.60
కోట్లు,
గుంటూరులో
రూ.
8.45
కోట్లు,
కృష్ణాలో
రూ.
5.81
కోట్లు,
నెల్లూరులో
రూ.
3.47
కోట్లతో
కలిపి
రూ.
89.10
కోట్లు
షేర్,
రూ.
134.50
కోట్లు
గ్రాస్
రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు
రాష్ట్రాల్లో
18
రోజుల్లో
రూ.
89.10
కోట్లు
వసూలు
చేసి
సత్తా
చాటిన
‘సర్కారు
వారి
పాట'..
మిగిలిన
ప్రాంతాల్లోనూ
బాగా
రాణించింది.
ఫలితంగా
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
6.85
కోట్లు,
ఓవర్సీస్లో
రూ.
12.55
కోట్లు
కలెక్ట్
చేసింది.
దీంతో
మొత్తంగా
18
రోజుల్లోనే
ఈ
సినిమాకు
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
108.50
కోట్లు
షేర్తో
పాటు
రూ.
174.75
కోట్ల
గ్రాస్
వచ్చింది.
హాట్
డోస్
పెంచేసిన
అనన్య
నాగళ్ల:
ఆ
పార్టును
హైలైట్
చేస్తూ
యమ
ఘాటుగా!
Recommended Video
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ
కాంబినేషన్లో
తెరకెక్కిన
‘సర్కారు
వారి
పాట'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
120
కోట్లు
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
తెలిపాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
121
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఈ
సినిమా
18
రోజుల్లో
రూ.
108.50
కోట్లు
వసూలు
చేసింది.
అంటే
మరో
రూ.
12.50
కోట్లు
వస్తేనే
ఇది
హిట్
స్టేటస్
సొంతం
చేసుకుంటుంది.