Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నరసింహనాయుడు అప్ డేట్
గతవారంనాలుగు, ఈ వారం ఐదు సినిమాలు విడుదలకాగా నేడు విడుదలైన సంక్రాంతిమినహా ఏ సినిమా కూడా నిర్మాతలకు, బయ్యర్లకు ఆనందంమిగల్చలేదు. విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభమయ్యేమార్చిలో సినిమాలు విడుదల చేయడానికినిర్మాతలు సాహసించరు. అందువల్లఫిబ్రవరి నెలలో ఎక్కువ సినిమాలువిడుదలవుతుంటాయి. ప్రేక్షకుల్లో ఆశలురేపిన తేజ ధైర్యం, విఎన్ ఆదిత్యమనసు మాట వినదు సినిమాలునిరాశపరిచాయి. పాత చింతకాయ పచ్చడి లాంటికథలు ఈ రెండు సినిమాలను బలితీసుకున్నాయి.ధైర్యం సినిమాలో పాసివ్క్యారెక్టర్లు సినిమానుపండించలేకపోయాయి. ఈ సినిమా చూడడానికిచాలా ధైర్యం కావాలనిప్రేక్షకులు జోకులేసుకుంటున్నారు.నవదీప్, అంకిత నటించినమనసు మాట వినదులో పాటలుబాగున్నా కథ పలుచనై పోయింది.దాదాపు నాలుగు కోట్లు ఖర్చయిన ఈ సినిమా బయ్యర్లకు పెద్దనష్టం మిగిల్చేఅవకాశముంది. వార్త యజమాని గిరీష్సంఘీ ఒరేయ్ పండు కు ప్రేక్షకులు దూరంగా ఉంటున్నారు.సినిమా టాక్నుమొదటి రోజే అర్ధం చేసుకున్న ఎస్వీకృష్ణారెడ్డి తీవ్ర డిప్రెషన్నుగురైనట్టు తెలిసింది. ఇక కృష్ణ సినిమాఎవరు నేను పేరుకు తగ్గట్టేఅడ్రస్ లేకుండా పోయింది. వచ్చే వారంరాధాగోపాళం శ్రావణమాసం సినిమాలు విడుదల కానున్నాయి.