Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా
ఇవివిసత్యనారాయణ ఎవడిగోల వాడిదే బాక్సాఫీసువద్ద బొక్కబోర్లా పడింది. చూసివస్తున్న ప్రేక్షకులు మానసికంగా చిత్రహింసఅనుభవించినట్టు కన్పిస్తున్నారు. క్రమంగా ఈ థియేటర్ల ఖాళీగా కన్పిస్తున్నాయి. ల్యాంకోగ్రూపు ఇటువంటి తో పరిశ్రమలో బోణీచేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంఎస్ రాజునువ్వు వస్తానంటే నేనొద్దంటానారెండు వారాల తర్వాత కూడా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతోనడుస్తోంది. ఐదున్నర కోట్ల రూపాయలతోతీసిన ఈ దాదాపు ఇరవై కోట్లవరకు వసూలు చేయగలదని పండితుల అంచనా. నాగార్జునమాస్ కూడా ఇప్పటికీ బాగా ఆడుతోంది.కొరియోగ్రాఫర్లు దర్శకత్వంవహించిన ఈ రెండు లు హిట్కావడంతో పరిశ్రమలో కొత్త గాలులు వీస్తున్నాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ఆధునిక నీతి కథా చిత్రం సైలెంట్గాపుంజుకుని నిర్మాత లు నష్టపోని స్ధితికి చేరుకుంది. చూసిన వాళ్ళు బాగుందని ఇతరులతో చెప్పడం వల్లకలెక్షన్లు పుంజుకున్నాయి.