Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Home
క్లాస్ టచ్తోవచ్చిన లేత మనసులు సినిమాప్రేక్షకులను ఆక ర్షించలేకపోతోంది.సుందర గ్రామీణ దృశ్యాలు, సున్నితమైనప్రేమకథ ఉన్నా ఈ సినిమా మాస్కు పట్టదనిసినిమాపండితులు తేల్చి చెబుతున్నారు. ఎస్వీకృష్ణారెడ్డి-శ్రీకాంత్లకాంబినేషన్లో వచ్చిన పెళ్ళాం ఊరెళితే తర్వాత వీరిద్దరికీ హిట్లులేవు. ఈ సినిమాతో ఇద్దరూ బయటపడతారని ఆశించినవారికి నిరాశేమిగిలింది.
పరాజయభారం తట్టుకోలేకఎస్వీ కృష్ణారెడ్డి అరకు లోయలో విశ్రాంతి తీసుకోడానికివెళ్ళిపోయారు. ఆయనవార్త సంఘీ నిర్మాతగా తీస్తున్న సినిమాను పూర్తిచేయవలసి ఉంది.వినోదం తక్కువగా ఉండడంలేతమనసులు ప్రేక్షకులకు భారంగామారింది. ఈ దశ నుంచి ఈ సినిమాఅప్ ట్రెండ్కు వెళ్ళే అవకాశాలు లేవనినిపుణులు చెబుతున్నారు.
గత వారంవిడుదలైన మరో సినిమా చెప్పవేచిరుగాలి ఖచ్చితంగా ఢమాలే. ఇకడైరెక్టర్ రాజమౌళి హ్యాట్రిక్ చిత్రంసై ఓపెనింగ్స్ బాగానే ఉన్నా కలెక్షన్లుమందగించినట్టు ట్రేడ్ రిపోర్టులు చె బుతున్నాయి.మంచి సినిమాల పోటీ లేకపోవడంతోగుడుంబా శంకర్ కొన్ని పట్టణాల్లోరవ్వంత పుంజుకోవడంతో పవన్కొంచెం ఖుషీగా ఉన్నట్టు సమాచారం.