Celeb News
-
రంగస్థలం చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకొన్న యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం నీవెవరో. ఆదికి జంటగా తాప్సీ పన్ను, గురు ఫేం రితిక సింగ్ జంటగా నటించారు. 2014లో వచ్చిన లవర్స్ చిత్రానికి దర్శకుడు వ్యవహరించిన హరినాథ్ ఈ సినిమాను రూపొందించగా, ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ సమర్పించారు. తమిళ
-
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన గుండెల్లో గోదారి, సరైనోడు ఆయన నటనా ప్రతిభను భయపెట్టాయి. సరైనోడు తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బిజీగా మారాడు. సినీ పరిశ్రమలో ఆయనకు మనోజ్ తదితరులు మంచి మిత్రులు...
-
హైదరాబాద్: యువ నటుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చుట్టాలబ్బాయ్'. తాజాగా ఆది పుట్టినరోజు(డిసెంబర్ 23) సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ పతాకాలపై వీరభద్రమ్..
-
హైదరాబాద్: సాయికుమార్ తనయుడు ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం గరం. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సినిమాస్ పతాకంపై రాజ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ఆది బర్త్డే. ఈ సందర్భంగా గరం ఆడియో..
సంబంధిత వార్తలు