Celeb News
-
బద్రీ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ నుంచి దాదాపు కనుమరుగైపోయింది. అప్పట్లో హిందీలో ఆమె నటించిన కొన్ని చిత్రాలు సంచలన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్లో ఆమె కెరీర్ గాడిన పడినట్టే అనే భావన కలిగింది. కానీ అమీషా కెరీర్కు అర్ధాంతరంగా..
-
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరు విక్రమ్ భట్. సినిమాలతో పాటు ఎఫైర్లకు సంబంధించిన వార్తలతో విక్రమ్ భట్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఒకప్పుడు అందాల సుందరి సుష్మితా సేన్ తో, తర్వాత హీరోయిన్ అమీషా పటేల్ తో విక్రమ్ భట్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు
-
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ బద్రిలో కనిపించిన అమీషాకు ఇక్కడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లతో నటించిన అమీషా పటేల్ ఇప్పటికీ ఇంకా అవకాసాలు కోసం ఎదురుచూస్తూ, ఏదన్నా వస్తే అందిపచ్చుకుని
-
ముంబై: వయస్సుకు తగ్గట్లు హుందాగా ఉంటేనే ఎవరైనా మెచ్చుకుంటారు. గౌరవంగా చూస్తారు. కానీ కొందరు సెలబ్రెటీలకు వయస్సు పెరుగుతుంటే మానసిక వయస్సు తగ్గుతుందనుకుంటాను. వారు చేసే పిచ్చి ఛేష్టలు జనాలకు విరక్తి కొట్టిస్తూంటాయి. అయితే గతంలో సెలబ్రెటీలు ఎలాంటి వేషాలు వేసినా స్పందించే అవకాసం సామాన్యులకు ఉండేది..
సంబంధిత వార్తలు