Celeb News
-
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క భాగమతి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన చిత్రం ఇదొక్కటే. కాగా అనుష్క తన కొత్త సినిమా పనుల్లో బిజీగా మారిపోతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో హేమంత్ మధుకర్ దర్శత్వంలో అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలోని అనుష్క లుక్
-
బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే ప్రధాన తారాగణంగా మార్చి నెలలో 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న సైలెన్స్ చిత్రం అమెరికాలో ప్రారంభం కానున్నది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్..
-
బాహుబలి తర్వాత సినిమా పరిశ్రమకు దూరంగానే ఉంటుంది. బాహుబలి సమయంలో తెరకెక్కిన భాగమతి చిత్రం గతేడాది రిలీజైంది. ఆ తర్వాత ఏడాది కాలంగా ఒక్క సినిమాను కూడ అంగీకరించలేదు. దాంతో సినిమా పరిశ్రమకు, ఆమెకు భారీగానే గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం విలక్షణ నటుడు మాధవన్తో కలిసి సైలెన్స్ అనే చిత్రంలో..
-
‘భాగమతి' తర్వాత హీరోయిన్ అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మూవీ తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆమె త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో వచ్చే ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ గ్యాపులో ఆమె తన ఫిజిక్, లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ సరికొత్త అవతారంలోకి మారిపోయినట్లు..
సంబంధిత వార్తలు