Celeb News
-
హైదరాబాద్ : 'లక్ష్మి నరసింహ' చిత్రం రిలీజ్ తర్వాత బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మధ్య అగాధాన్ని పెంచిన విషయం తెలిసిందే. బాలయ్య ఇంట్లో కాల్పుల వ్యవహారం తరవాత.. వీరిద్దరికీ కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆ తరవాత మళ్లీ మామూలైపోయారు...
-
హైదరాబాద్: ఒక టైమ్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీని ఏలారు. అయితే కుమారుడుని లాంచ్ చేసిన తర్వాత ఆయన పరిస్ధితి మారిపోయింది. ఎంతలా అంటే... సురేష్ కార్యాలయాన్ని గురువారం కొటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు సీజ్ చేశారు తమ వద్ద నుంచి తీసుకున్న రూ.11కోట్ల వరకు బ్యాంకు రుణం..
-
హైదరాబాద్: సినిమా టాక్ వేరు..కలెక్షన్స్ రావటం వేరు. ముఖ్యంగా కలెక్షన్స్ కు ప్రక్క సినిమాల పొజీషన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలాంటి మిరాకిల్ అల్లు అర్జున్ తాజా చిత్రం సత్యమూర్తికి కలిసి వస్తోంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బెల్లంకొండ సురేష్, నాగ చైతన్య ల వల్ల కలిసి వస్తోందంటున్నారు...
-
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద దాడి జరిగింది. బెల్లంకొండ సురేష్ కు చెందిన కారు ఫిల్మ్ నగర్ రోడ్ నెం.7లో ఓ యువకుడితో పాటు మరికొందరిని ఢీ కొట్ఢీటింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లిపోయాడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు...
సంబంధిత వార్తలు