Celeb News
-
తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా'. ఇండియా- పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభిస్తోంది. సందీప్..
-
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం మెహబూబా. పూరీ కనెక్ట్ బ్యానర్పై నటి ఛార్మితో సంయుక్తంగా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11 రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ను..
-
హీరోయిన్ చార్మి ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించేసి పూరి జగన్నాథ్తో కలిసి నిర్మాణ రంగంలో బిజి అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెహబూబా'కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. చిత్ర బృందం అంతా కలిసి పార్టీ చేసుకున్న..
-
తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసిన బిగ్బాస్ రియాల్టీ షో ఇటీవలే ముగిసింది. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. టీవీ ప్రేక్షకులకు ఎన్నో అనుభూతులను పంచిన ఈ కార్యక్రమం రెండో సీజన్కు..
సంబంధిత వార్తలు