Celeb News
-
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్స్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. నేటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో..
-
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ దసరా(2018) సందర్భంగా 'అదే నువ్వు అదే నేను' టైటిల్తో ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బేనర్లో శశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా లాంచ్ అయింది. సుధీర్బాబు
-
రజనీకాంత్ 'పేట' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించడంతో పాటు.... కుక్కలు, షూట్ చేయాలి,..
-
భారీ బడ్జెట్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకొన్న వర్థమాన హీరో, నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, సాయి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనవరి మూడో తేదిన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో అభిమానుల కోలాహాలం మధ్యన శ్రీనివాస్ బర్త్ డేను జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వీవీ..
సంబంధిత వార్తలు