Celeb News
-
జిల్, సౌఖ్యం చిత్రాల తర్వాత టాలీవుడ్ హీరో గోపిచంద్ నటించిన తాజా చిత్రం గౌతమ్నంద. హీరోయిన్లు క్యాథరిన్, హన్సిక. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. గత చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథను బలంగా చెప్పలేకపోయాను. అందుకే గౌతమ్నంద చిత్రంలో ముఖ్యంగా..
-
విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను ఒప్పించిన గోపిచంద్కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సక్సెస్ బాట పట్టిస్తుందనుకొన్న గౌతమ్ నంద కొంత నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం కొత్త డైరెక్టర్ కే చక్రవర్తితో కలిసి పంతం చిత్రంతో ముందుకొచ్చారు. వరుస విజయాలతో..
-
హీరో గోపీచంద్కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. దీంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ హీరో.... తాజాగా 'ఆక్సిజన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు', 2006లో 'కేడీ', 2012లో 'ఊ లా లా' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.ఎం జ్యోతికృష్ణ
-
మాస్ హీరో గోపిచంద్ బాక్సాఫీస్పై తన పంతం నెగ్గించుకొంటున్నారు. గోపిచంద్ కెరీర్లోనే రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకోవడం ట్రేడ్, క్రిటిక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సున్నితమైన రాజకీయ విమర్శనాస్త్రంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన పంతం చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా..
సంబంధిత వార్తలు