Celeb News
-
తెలుగు తెరపై మరో భారీ బడ్జెట్ ప్రాజుక్ట్ రూపొందబోతోంది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'. రెండు పార్టులుగా వచ్చిన ఈచిత్రానికి రూ. 250 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి' చిత్రానికి రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు..
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్పై నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది. తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో దర్శకుడు గుణశేఖర్ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
-
2014 - 2015 - 2016 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. అసలు చాలామందిని డిజప్పాయింట్ చేసింది. ఒక ప్రక్కన ఈ అవార్డులన్నీ బాలకృష్ణకు కట్టపెట్టారంటూ కొందరు.. అల్లు అర్జున్ ను కావాలనే తొక్కేశారంటూ కొందరూ.. అలాగే రుద్రమదేవికి అన్యాయం చేశారంటూ మరికొందరు కామెంట్స్..
-
రుద్రమదేవి సినిమాతో చాలాకాలం తర్వాత పెద్ద హిట్ కొట్టి తానేమిటో నిరూపించుకున్నాడు గుణశేఖర్., ఆ సినిమా తర్వాత అదే ఊపులో మళ్ళీ కాకతీయ చరిత్ర ఆధారంగానే "ప్రతాప రుద్ర" అనే కాన్సెప్ట్ తయారు చేసుకొని దాన్ని తెరమీదకి తేవటానికి చాలానే కష్ట పడ్డాడు. అయితే పాపం అంత హిట్ వచ్చినా ఇంకాపూర్తి నమ్మకం కుదరలేదో,..
సంబంధిత వార్తలు