Celeb News
-
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ఇటీవల గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులందరూ బెంగుళూరు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సౌత్ జోన్ డిసీపీ అన్నామలై కుప్పుస్వామితో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
చెన్నై: ప్రముఖ తెలుగు సినీ నటి జయప్రద మళ్లీ తెర మీద కనిపించనుంది. అయితే, ఆమె చేస్తున్నది తెలుగు సినిమా కాదు, తమిళం సినిమాలో. కేరళ, తమిళనాడు మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంగా ఈ సినిమా రూపొందనుంది. మలయాళ దర్శకుడు ఎంఎ నిషాద్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమాకు కెని అనే పేరు కూడా
-
తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద.
-
ఇప్పుడంటే వయసు మీద పడింది గానీ ముప్పయ్యేళ్లకి ముందు అప్పటి తరం కుర్రాళ్ళకి జయప్రద హాట్ హీరోయిన్. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళి సక్సెస్ అయిన ఒకరిద్దరు హీరోయిన్లలో జయప్రధ ఒకరు. అప్పట్లో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్న జయప్రద ఇప్పుడు మళ్ళీ ఒక సారి ఇంటర్నెట్ లో దుమ్ము..
సంబంధిత వార్తలు