Celeb News
-
విలక్షణ నటుడు ధనుష్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం పా పాండి. 2017లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్ర రీమేక్ హక్కులను తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకొన్నారు. కన్నడలో ఈ చిత్ర రీమేక్కు..
-
సమాజంలో పురుషాధిక్య ప్రభావం ఎక్కువగా ఉంది. పాశ్చాత్త దేశాలలో కూడా పురుషాధిక్యం ఎక్కువగా కనిపిస్తుంది కానీ భారత ఉపఖండంలో ఉన్నత ఎక్కువగా ఈ ప్రభావము అక్కడ ఉండదు. మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఏం జరిగిన స్త్రీలని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రముఖులు మహిళా సంఘాలు ఎప్పటినుంచో ఆందోళన..
-
80 వ దశకంలో పలువురు దక్షణాది అగ్రహీరోయిన్లకు వలే ఖుష్బూ కూడా యువతకు కలల హీరోయిన్. టాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. పదేళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ స్టాలిన్ చిత్రంలో నటించిన ఖుష్బూ, ఆ తరువాత నటించిన..
-
అందాల తార శృతిహాసన్పై సీనియర్ నటి కుష్భూ పరోక్షంగా విరుచుకుపడింది. సంఘమిత్ర చిత్రంపై అవాకులు, చెవాకులు పేలుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘమిత్ర చిత్రం నుంచి శృతి హాసన్ తప్పుకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారమే. సంఘమిత్ర దర్శకుడు సుందర్ సీ భార్య కుష్బూ అన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై..
సంబంధిత వార్తలు