Celeb News
-
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంచు మనోజ్ కేవలం సినిమాల గురించే కాదు... సమాజంలో జరిగే విషయాలపై, ప్రజలకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా మోటార్స్ అనే కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కావడంపై స్పందించారు. కియా మోటార్స్ సంస్థ ఏర్పాటు వల్ల..
-
హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ఆయన తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడం, హైదరాబాద్ నుంచి తిరుపతి షిప్టవుతున్నట్లు అందులో పేర్కొనడం కూడా ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చింది. బాలయ్య కూతురు చేసిన పనికి మంచు..
-
తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. తుఫాన్ ప్రభావంతో అనేక గ్రామాలు నాశనం అయ్యాయి. అక్కడి ప్రజలను ఆదుకోవడంతో పాటు గ్రామాలను పూర్వస్థితికి తేవడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు, పలువురు ప్రముఖులు విరాళాల రూపంలో తమవంతు సహాయం అందిస్తున్నారు...
-
మంచు మనోజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత స్నేహంగా ఉంటారో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ ని ఎప్పుడూ మనోజ్ ప్రశంసలతో ముంచెత్తుతుంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా మనోజ్ ఎన్టీఆర్ పై తనకు ఉన్న ఇష్టాన్ని బయట పెడుతుంటాడు.మనోజ్ ప్రస్తుతం సినిమాల జోరు తగ్గించి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తాజగా సోషల్ మీడియాలో..
సంబంధిత వార్తలు