twitter

    నమ్రతా శిరోద్కర్ బయోగ్రఫీ

    నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట మోడల్ గా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు గౌతం కృష్ణ మరియు పాప సితార. ఈమె తెలుగులొ చిరంజీవి సరసన అంజి సినిమాలొ నటించింది మరియు వంశీ సినిమాలొ మహేష్ సరసన నటించింది. పెళ్ళి తరువాత సినిమాలకి స్వస్తి చెప్పింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X