Celeb News
-
{rating} 'ఈ సినిమా నా అభిమానులకు అంకితం ' అంటూ పవన్ సంతకంతో మొదలయ్యే ఈ సినిమా ఆ ఒక్క లైన్ లోనే టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది చెప్పేసారు అనిపిస్తుంది. సినిమా పూర్తిగా అభిమానుల కోసమే, వారికి నచ్చి, చప్పట్లు కొట్టే సీన్స్ తోనే రెడీ చేసారు. ఆ సీన్స్ ని ఓ కథగా చెప్పాలి కాబట్టి
-
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ..టాలీవుడ్ భాక్సీఫీస్ ని శాసిస్తున్న హీరోలు వీరిద్దరూ. అయితే వీరిద్దరి సినిమాలు ఇన్నాళ్లు ఎప్పుడూ స్ట్రైయిట్ గా పోటీపడే అవకాసం రాలేదు. కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ స్టార్ హీరోల సినిమాలు రెండూ భాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నట్లు సమాచారం...
-
ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదట వచ్చిన 'మున్నా' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవ్వగా.... తర్వాత వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్తో కాంబినేషన్ సెట్..
-
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2018 సంవత్సరం చేదు అనుభవాలనే మిగిల్చింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2018లో సుమారు 180 సినిమాలు రిలీజ్ కాగా, 15 శాతం సక్సెస్ రేట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాలు బొక్కా బోర్లాపడ్డాయి. నిర్మాతలు నిలువుదోపిడే..
సంబంధిత వార్తలు