Celeb News
-
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతో పాయల్ రాజ్పుత్కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పాయల్ టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృటించిన పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో..
-
2018లో తెలుగు ఇండస్ట్రీకి పలువురు కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. కాశ్మీర పర్దేషి(నర్తనశాల), కావ్య తపార్(ఈ మాయ పేరేమిటో), కియారా అద్వానీ ( భరత్ అనే నేను), నటాషా దోషి(జై సింహా), నిధి అగర్వాల్(సవ్యసాచి), పాయల్ రాజ్ పుత్(ఆర్ఎక్స్ 100), రష్మిక మందన్న(గీత గోవిందం, ఛలో), రిద్ది కుమార్ (లవర్), రియా సుమన్..
-
ఎన్టీఆర్ బయోపిక్కు సంబంధించిన ఓ సంచలన వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్పుత్ను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేశారట. ఎన్టీఆర్ బయోపిక్ మొదిటి భాగం ‘కథానాయకుడు'లో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. రామారావు సినీ..
-
‘ఆర్ఎక్స్ 100' సినిమా విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్పుత్ మీద సౌత్ ఫిల్మ్ మేకర్స్ కన్నుపడింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో రెండు సినిమాల్లో అవాకాశం దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇపుడు తమిళ సినీ పరిశ్రమలోనూ ఎంట్రీ..
సంబంధిత వార్తలు