పోసాని కృష్ణమురళి
Born on 1958 (Age 65)
పోసాని కృష్ణమురళి బయోగ్రఫీ
పోసాని కృష్ణ మురళి టాలీవుడ్లో రచయిత మరియు దర్శకుడు. ఆయన తెలుగు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే రాశారు. అతను రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు - 2007 లో ఆపరేషన్ దుర్యోధన మరియు 2008 లో ఆపదమొక్కులవాడు. టాలీవుడ్లో ఆపరేషన్ దుర్యోధన పెద్ద విజయం సాధించింది.
పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.
సంబంధిత వార్తలు