twitter
    Celeb News
    • బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ మొదలైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా..
    • దక్షిణాది సినీ తార ప్రియమణి ప్రస్తుతం అందమైన జీవితంలోకి ప్రవేశించింది. ఇటీవల ముస్తాఫా రాజ్ అనే వ్యాపారవేత్తను ప్రియమణి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త ముస్తాఫా గురించి మాట్లాడుతూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. తన భర్త గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X