Celeb News
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ నేడు(జనవరి 18)న మరో సంచలనానికి శ్రీకారం చెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... ఎన్టీఆర్ వర్దంతి రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవంతో వస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. సాయంత్ర 5 గంటలకు ఇందుకు ముహూర్తం..
-
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల పాల్ను ముంబై హోటల్లో కలిసిన వర్మ... అతడి కాళ్లు పట్టుకున్నారు. ఈ విషయాన్ని కెఏ పాల్ సైతం ధృవీకరిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం..
-
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా విడుదలైన నేపథ్యంలో ఆయన సతీమణి లక్ష్మి పార్వతి రియాక్ట్ అయ్యారు. బయోపిక్ అంటే సుఖంగా ఉండే పోర్షన్ మాత్రమే చూపించడం కాదని, కష్టాలను కూడా చూపించాలని, అప్పుడే అది బయోపిక్ అవుతుందని తెలిపారు. మహానుభావుడు ఎన్టీ రామారావుగారు..
-
రామ్ గోపాల్ వర్మ తలుచుకుంటే తన సినిమా ప్రమోషన్స్ను పరాకాష్ఠకు ఎలా తీసుకెళతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందుకోసం ఎంతటి వివాదాలు క్రియేట్ చేయడానికైనా ఆయన వెనకాడరు. తన తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో ఆర్జీవీ ప్లే చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీస్ అందరినీ ఆశ్చర్యానికి గురి..
సంబంధిత వార్తలు