Celeb News
-
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం తేజు కిషోర్ తిరుమల దర్శత్వంలో చిత్రలహరి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ప్రతి కథ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తేజు భావిస్తున్నాడట. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి కథల ఎంపిక చేసుకుంటున్నట్లు..
-
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ప్రేమకథలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజు, కళ్యాణి ప్రయదర్శన్, నివేత పేతురాజ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగుతుందని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ కు కెరీర్ ఆరంభంలో వరుస హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ..
-
పండుగ ఏదైనా మెగా హీరోల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. మెగా హీరోల కుటుంబంలో ఈ దీపావళి కళ ఉట్టిపడుతున్నది. మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సంప్రదాయ దుస్తుల్లో హల్చల్ చేశారు. తన తల్లి, పెంపుడు కుక్కతో దిగిన ఫొటోను షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది...
-
సాయిధరమ్ తేజ్ చివరగా నటించిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ. తేజు, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. కొంత కాలంగా సాయిధరమ్ తేజ్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతోనే ఉన్నాయి. దీనితో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంపై కాస్త ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నాడు. తేజ్ ఐ లవ్
సంబంధిత వార్తలు