Celeb News
-
ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజీ టాలీవడ్లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. సాయి పల్లవి చివరగా నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు. హను రాఘవ
-
క్రేజీ బ్యూటీ సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన మారి 2 చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే
-
గ్లామర్ పాత్రలు చేయకుండా యువతలో క్రేజ్ తెచ్చుకోవడం హీరోయిన్లకు చాలా కష్టం. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు బోల్డ్ రోల్స్ తో, అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. అలాంటి వారికి వేగంగా గుర్తింపు లభిస్తోంది. ఇంతటి కాంపిటీషన్ లో కూడా సాయి పల్లవి కేవలం తన నటనతో మాత్రమే యువతని ఒక ఊపు ఊపేస్తోంది. సాయి పల్లవి..
-
రఘువరన్ బిటెక్` చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ధనుష్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన `మారి 2` ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సంగతి తెలిసిందే. ప్రతాప్ రాజు సమర్పణలో ధనుష్ ఈ చిత్రాన్ని..
సంబంధిత వార్తలు