Celeb News
-
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అడుగు జాడల్లో ఆయన సోదరుడు నడబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోగా సుపరిచితులైన సాయిరాం శంకర్ దర్శకత్వం బాధ్యతలను చెపట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఆయన వెల్లడించలేదు. గత 15 ఏళ్లలో సాయిరాం శంకర్..
-
సినిమాల్లో సక్సెస్ లేకపోతే తన పేరును న్యూమరాలజీ ప్రకారం కొత్త కొత్త అక్షరాలు జత చేయడం జరుగుతుంది. మరికొందరైతే ఏకంగా పేరే మార్చుసుకుంటారు. ఇంకొందరు పేరును కుదిస్తుంటారు. తాజాగా పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ తన పేరును కుదించేశారు. పేరులో సాయిను తీసేసి రామ్..
సంబంధిత వార్తలు