Celeb News
-
తెలుగు తెర మీద చెరిగిపోని ముద్ర వేసిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాకు 'మహానటి' అని టైటిల్ పెట్టారట.బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. దంగల్, ధోని, సచిన్, కిషోర్ కుమార్,సంజయ్ దత్, రాణి లక్ష్మీ భాయ్ వంటివన్నో తెరకెక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు దర్శకులు
-
హైదరాబాద్ :బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. దంగల్, ధోని, సచిన్, కిషోర్ కుమార్,సంజయ్ దత్, రాణి లక్ష్మీ భాయ్ వంటివన్నో తెరకెక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు దర్శకులు కూడా బాలీవుడ్ ని అనుసరస్తూ ఇక్కడ కూడా బయోపిక్ లు మొదలవుతున్నారు. అందులో మొదటిగా ‘మహానటి' అని పిలిపించుకొన్న..
సంబంధిత వార్తలు