Celeb News
-
ముంబై : బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ.... స్వయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘శివాయ్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. 3.50 నిమిషాల వ్యవధిగల ట్రైలర్లో సూపర్భంగా ఉంది. సినిమా ఎక్కువగా మంచు కొండ ప్రాంతాల్లో చిత్రీకించినట్లు స్పష్టం అవుతోంది...
-
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అఖిల్' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ సాయేషా సైగల్. ప్రముఖ హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలే ఈ సాయేషా సైగల్. సినిమా పెద్ద ప్లాప్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అఖిల్ తో పాటు సాయేషాకు కూడా నిరాశ..
-
హైదరాబాద్: అక్కినేని వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్' చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా దెబ్బకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. సినిమా రిలీజ్ ముందు ఎంత హైప్ వచ్చిందో... రిలీజ్ తర్వాత అంత పాతాలానికి..
-
హైదరాబాద్ : హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో సిద్దహస్తులు వినాయక్. ఆయన వెండితెరపై వడ్డించే విందు భోజనంలో అన్ని రుచులూ ఉంటాయి. కాకపోతే.. మాస్ మెచ్చే ఐటెమ్స్ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. అఖిల్ కూడా మాస్ ఇమేజ్నే..
సంబంధిత వార్తలు