Celeb News
-
హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ వివాహం ఘనంగా ముగిసింది. కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలని శ్వేతా బసు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తెలుగు, హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రస్తుతం బుల్లి తెరపై..
-
తెలుగులో హీరోయిన్గా కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హిందీ టీవీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్ కొనసాగిస్తోంది. కొంతకాలంగా శ్వేతా బసు, ఆమె బాయ్ ఫ్రెండ్ రోహిత్..
-
కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లోకి ప్రవేశించిన అందాల తార శ్వేతబసు తొలి చిత్రంతోనే హిట్ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత విజయాలను అందుకొంటూ అగ్రతారగా మారింది. అలా గ్రాఫ్ సక్సెస్ బాటలో పయనిస్తుండగా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా బాలీవుడ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె అందంతో..
-
హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా రాణించిన కుర్ర హీరోయిన్ శ్వేతా బసు ఆ మధ్య సెక్స్ స్కాండల్ లో ఇరుక్కోవడం, తర్వాత ఆ కేసు నుండి విముక్తి పొందడం అప్పట్లో సెన్సేషన్. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు హైదరాబాద్ ను విడిచి పెట్టి ముంబై వెళ్లింది. ముంబైలో తనకు ఉన్న పరిచయాలు, టాలెంటుతో నటిగా
సంబంధిత వార్తలు